డివైడర్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

తెల్లవారుజామున విజయవాడ గుణదల సమీపంలో  డివైడర్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.   


రాజమహేన్ద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ప్రమాదం.


క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్,ఆయుష్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం.


కొందరి పరిస్థితి విషమం.